ముగించు

తీర్థయాత్ర పర్యాటక రంగం

త్రిపురాంతక ఆలయం

Tripu

ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను లోక కల్యాణం కోసం శివుడు సంహరించాడు. ఈ ఆలయానికి గల మరో విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే, అమ్మవారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది. అమ్మవారి ఆలయం పక్కన కదంబ వృక్షాలు పెరుగుతాయి. త్రిపురాంతకం, కాశీ మినహా మరెక్కడా ఈ చెట్లు లేవని లలితా సహస్రనామంలో పేర్కొన్నారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలుచే త్రిపురాంతకం దేవస్థానాలు శ్రీశైల ఆలయ దత్తత కింద నడుస్తున్నాయి.

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం

Chennakesawa swamy